శ్రీరాముని
తదనంతర వంశావళి
శ్రీరాముని
తదనంతరం పెద్ద కుమారుడైన కుశుని మొదలు,నాకు తెలిసి 'రఘువంశం'(కాళీదాసు విరచిత ) ప్రకారము ఈ వరుసలో
వుంది.
కుశ
,అతిధి, నిషధ,నల,నభస,పుండరీక,క్షేమధన్వ,దేవానీక,ఆహీనస,పారియాత్ర,
దళ,ఉన్నాభ(ఉక్త),వజ్రనాభ,శంఖణ,వ్యుషితాశ్వ,విశ్వసహ,
హిరణ్యనాభ,పుష్య, బ్రాహ్మిష్ఠ,ధృవసంధి,సుదర్శన,అగ్నివర్ణ,శీఘ్ర, మరు,ప్రసుశ్రుత,
సుసంది,అమరశ,విసృతవంత,
బృహద్బల .
రామాయణము
'మైత్' కాదు ,రాముని తరువాత
కూడా ఎందరో వారి సంతతి వారు ఏలినారని తెలియ బరచుటకు వ్రాసినాను. రాముని పిదప
గుర్తు పెట్టుకొనుటకు అంతటివారేరీ . రాజైయుండి ఏకపత్నీ వ్రతము ను పాటించిన
మహానుభావుడాయన. ఆయన పిమ్మట వచ్చిన కుశునకు ఇద్దరు భార్యలు అని చదివినట్లు గుర్తు . చివరి వాడయిన బృహద్బలుడు ద్వాపరమున కౌరవుల పక్షమున యుద్ధము చేసి విగతుడైనాడు.
No comments:
Post a Comment