మన తెలుగు మన సంస్కృతి చిత్ర కవిత శీర్శిక మొదలై అప్పుడే ఒక సంవత్సరం అయ్యింది సాహిత్యానికి సరైన నిర్వచనం చెప్పే ఆశయంతో విభిన్న సామాజిక, సాంస్కృతిక అంశాలమీద చిత్ర కవిత పేరుతొ మా వంతుగా ఉడుతా భక్తితో సాహిత్యానికి , తెలుగు భాషకు సేవలు అందిస్తున్నాము . మేము మొదలు పెట్టిన ఈ మహా సాహితీ యజ్ఞం మహా విజయం దిశగా సాగుతుంది అంటే దీని వెనుక, ముందు ఎంతోమంది కవిమిత్రుల మరియు సాటి సభ్యుల కృషి, సహకారం వుంది . ఈ శీర్షిక మొదలు అయిననుండి ఈ రోజు వరకు దాదాపు క్రమం తప్పకుండా వ్రాస్తున్న కవిమిత్రులుకు పేరు పేరున మా హృదయ పూర్వక ధన్యవాదాలు .
మా విన్నపం మన్నించి కవులు వ్రాసిన కవితలు చూస్తూ వారికి పరోక్షంగా మా ద్వారా సరైన దిశా నిర్దేశం చేయించి సరైన న్యాయ సహకారం అందిస్తున్న మన న్యాయ నిర్ణేతలు శ్రీ చెరుకు రామ్మోహన రావు గారికి , శ్రీ వేమారెడ్డి మధుసూదన రెడ్డి గారికి , శ్రీమతి గౌరీ భ్రమరాంభ గారికి , శ్రీమతి శ్రీపాద స్వాతీ గారికి , శ్రీమతి శశి బాల గారికి , శ్రీ సవ్యసాచి గారికి, శ్రీ ఆర్ వి వి శ్రీనివాస్ గారికి , శ్రీ జాస్తి రామకృష్ణగారికి పేరు పేరున మా నమః పూర్వక ధన్యవాదాలు .
నేను అందుబాటులో వున్నా లేకున్నా ఆ లోటు ఏమాత్రం కనిపించకుండా సహయ సహకారాలు అందిస్తున్న మా సహ నిర్వాహకుల సహకారం మరువలేనిది . ఈ సందర్భంగా మొట్ట మొదట మన చిత్ర కవిత శీర్శికకు శ్రీకారం చుట్టిన మా సహ నిర్వాహకులు శ్రీ శీలం సురేంద్ర గారికి ముందుగా ధన్యవాదాలు . అమెరికా లో వుంటూ ఉద్యోగ నిర్వాహణలో తలమునకలై , అక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహణ భాద్యతలూ , ఇంటి భాధ్యతలుతో పాటు అధనంగా మన సమూహం "చిత్ర కవిత" భాద్యత సమ్మర్దవంతంగా నిర్వహిస్తున్న మన గౌరవ నిర్వాహకులు శ్రీమతి సువర్ణ విజయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు . మూడవ వ్యక్తి నిరంతర శక్తి, పని రాక్షసి, సాహిత్య వెలుగు, మన సమూహానికి మూల బలం శ్రీమతి యనమదల మంజు గారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు . ఇంకా ఈ చిత్ర కవిత ద్వారానే సాహిత్యం లో ప్రవేశించి ఎన్నోసార్లు విజేతగా నిలిచి , ఈమద్య కాలం లోనే మన సమూహం సహ నిర్వాహకురాలిగా భాద్యతలు చేపట్టి అనతి కాలం లోనే మంచి నిర్వహణ సామర్ధ్యం తో పాటు సమూహం పట్ల అంకితభావం వున్న వర్ధమాన రచయిత్రి శ్రీమతి స్వప్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు.
మా విన్నపం మన్నించి కవులు వ్రాసిన కవితలు చూస్తూ వారికి పరోక్షంగా మా ద్వారా సరైన దిశా నిర్దేశం చేయించి సరైన న్యాయ సహకారం అందిస్తున్న మన న్యాయ నిర్ణేతలు శ్రీ చెరుకు రామ్మోహన రావు గారికి , శ్రీ వేమారెడ్డి మధుసూదన రెడ్డి గారికి , శ్రీమతి గౌరీ భ్రమరాంభ గారికి , శ్రీమతి శ్రీపాద స్వాతీ గారికి , శ్రీమతి శశి బాల గారికి , శ్రీ సవ్యసాచి గారికి, శ్రీ ఆర్ వి వి శ్రీనివాస్ గారికి , శ్రీ జాస్తి రామకృష్ణగారికి పేరు పేరున మా నమః పూర్వక ధన్యవాదాలు .
నేను అందుబాటులో వున్నా లేకున్నా ఆ లోటు ఏమాత్రం కనిపించకుండా సహయ సహకారాలు అందిస్తున్న మా సహ నిర్వాహకుల సహకారం మరువలేనిది . ఈ సందర్భంగా మొట్ట మొదట మన చిత్ర కవిత శీర్శికకు శ్రీకారం చుట్టిన మా సహ నిర్వాహకులు శ్రీ శీలం సురేంద్ర గారికి ముందుగా ధన్యవాదాలు . అమెరికా లో వుంటూ ఉద్యోగ నిర్వాహణలో తలమునకలై , అక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహణ భాద్యతలూ , ఇంటి భాధ్యతలుతో పాటు అధనంగా మన సమూహం "చిత్ర కవిత" భాద్యత సమ్మర్దవంతంగా నిర్వహిస్తున్న మన గౌరవ నిర్వాహకులు శ్రీమతి సువర్ణ విజయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు . మూడవ వ్యక్తి నిరంతర శక్తి, పని రాక్షసి, సాహిత్య వెలుగు, మన సమూహానికి మూల బలం శ్రీమతి యనమదల మంజు గారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు . ఇంకా ఈ చిత్ర కవిత ద్వారానే సాహిత్యం లో ప్రవేశించి ఎన్నోసార్లు విజేతగా నిలిచి , ఈమద్య కాలం లోనే మన సమూహం సహ నిర్వాహకురాలిగా భాద్యతలు చేపట్టి అనతి కాలం లోనే మంచి నిర్వహణ సామర్ధ్యం తో పాటు సమూహం పట్ల అంకితభావం వున్న వర్ధమాన రచయిత్రి శ్రీమతి స్వప్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు.

No comments:
Post a Comment